Saturday, 4 April 2026
  • Home  
  • జిల్లా ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా ఆలయాల అభివృద్ధిపై మంత్రి ఆనం సమీక్ష

జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయాల నిర్మాణం, ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల పురోగతిపై చర్చించారు. ఆలయాల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్‌రెడ్డి, వివిధ ఆలయాల ఈవోలు హాజరయ్యారు. Uploaded Video:

జిల్లాలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయాల నిర్మాణం, ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల పురోగతిపై చర్చించారు. ఆలయాల పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్‌రెడ్డి, వివిధ ఆలయాల ఈవోలు హాజరయ్యారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.