ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్ పున్నమి ప్రతినిధి .మనుబోలుమండలంలోని ఈవీఎస్ఆర్ జెడ్పీపీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా అవసరమైన పరీక్ష కిట్లను అందజేశారు. కొండూరు సత్రానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు, దత్తులూరి చెన్నకేశవులు, పసుపులేటి దశరథ కుమార్, ముప్పునేని అఖిల్ చౌదరి కలిసి విద్యార్థులను కలసి ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కలిగించింది.

విద్యార్థులకు ప్రోత్సాహంగా పరీక్ష కిట్లు పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చ్ పున్నమి ప్రతినిధి .మనుబోలుమండలంలోని ఈవీఎస్ఆర్ జెడ్పీపీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల దృష్ట్యా అవసరమైన పరీక్ష కిట్లను అందజేశారు. కొండూరు సత్రానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు, దత్తులూరి చెన్నకేశవులు, పసుపులేటి దశరథ కుమార్, ముప్పునేని అఖిల్ చౌదరి కలిసి విద్యార్థులను కలసి ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కలిగించింది.

