శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ గుడి కళ్యాణమండపంలో వన్నెకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాన్ని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో వన్నే కుల క్షత్రియ నాయకులు మాట్లాడుతూ….వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఆద్వర్యంలో ఈనెల 8 వ తేదీ తిరుపతిలో జరుగు వన్నెకుల క్షత్రియ యువతి యువకుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్గదర్శకంగా ఉండాలని, ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. మనమందరం రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మనం ఎన్నికల్లో పార్టీ తప్ప మిగతా అప్పుడు అంతా ఏకతాటిపై ఉండి ఐకమత్యంతో మన కులంలో ఉన్నటువంటి అందరిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా రేపు రాబోవు రోజుల్లో మన వన్నెకుల క్షత్రియులకు కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం ద్వారా కూడా స్థలాన్ని, నిధులను సాధించి పూర్తి చేసి అది మన కులస్తులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఐక్యమత్యంతో ఒక రాజకీయమే కాకుండా సామాజిక దృక్పథంతో మన యువకులు బాగా చదువుకొని వారు ముందుకు పోయే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదో తారీకు జరుగుతున్నటువంటి సమావేశాన్ని పార్టీలకతీతంగా అందరూ కూడా విజయవంతం చేసి మనం ఇంకా కూడా ముందుకు పోవాలని కోరారు.అనంతరం వధూవరుల పరిచయ వేదిక సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించారు. వన్ని కుల క్షత్రియులు ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి వారి గురువారెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి రాష్ట్ర ఎన్నికల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు మిన్నల్ రవి,తేజోవతి, బాల సుబ్రహ్మణ్యం, మునిరత్నం, నియోజకవర్గం వన్ని కుల క్షత్రియ నాయకులు సత్రవాడ ప్రవీణ్,రామారావు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు రెడ్డి, వడ్లతంగల్ బాలాజీ రెడ్డి, చెంజి రత్నం రెడ్డి, ఆర్కాడు ముత్తు, జనార్దన్ రెడ్డి, దొరై రాజు రెడ్డి,ముని రెడ్డి, పెరుమాళ్ రెడ్డి,సోయిండి ఈశ్వర్ రెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, మస్తాన్ రెడ్డి, ఎమ్మెస్ రెడ్డి నాగరాజా,గోపాల్ రెడ్డి,చంద్రారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చంద్రారెడ్డి, గుణ, ప్రతాపరెడ్డి, భయ్యా రెడ్డి,సుబ్రహ్మణ్యం రెడ్డి, శేషాద్రి,మునిరాజా రెడ్డి, శంకర్ రెడ్డి,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఐకమత్యంతో వన్నెకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ గుడి కళ్యాణమండపంలో వన్నెకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాన్ని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో వన్నే కుల క్షత్రియ నాయకులు మాట్లాడుతూ….వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఆద్వర్యంలో ఈనెల 8 వ తేదీ తిరుపతిలో జరుగు వన్నెకుల క్షత్రియ యువతి యువకుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్గదర్శకంగా ఉండాలని, ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. మనమందరం రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మనం ఎన్నికల్లో పార్టీ తప్ప మిగతా అప్పుడు అంతా ఏకతాటిపై ఉండి ఐకమత్యంతో మన కులంలో ఉన్నటువంటి అందరిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా రేపు రాబోవు రోజుల్లో మన వన్నెకుల క్షత్రియులకు కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం ద్వారా కూడా స్థలాన్ని, నిధులను సాధించి పూర్తి చేసి అది మన కులస్తులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఐక్యమత్యంతో ఒక రాజకీయమే కాకుండా సామాజిక దృక్పథంతో మన యువకులు బాగా చదువుకొని వారు ముందుకు పోయే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదో తారీకు జరుగుతున్నటువంటి సమావేశాన్ని పార్టీలకతీతంగా అందరూ కూడా విజయవంతం చేసి మనం ఇంకా కూడా ముందుకు పోవాలని కోరారు.అనంతరం వధూవరుల పరిచయ వేదిక సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించారు. వన్ని కుల క్షత్రియులు ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి వారి గురువారెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి రాష్ట్ర ఎన్నికల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు మిన్నల్ రవి,తేజోవతి, బాల సుబ్రహ్మణ్యం, మునిరత్నం, నియోజకవర్గం వన్ని కుల క్షత్రియ నాయకులు సత్రవాడ ప్రవీణ్,రామారావు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు రెడ్డి, వడ్లతంగల్ బాలాజీ రెడ్డి, చెంజి రత్నం రెడ్డి, ఆర్కాడు ముత్తు, జనార్దన్ రెడ్డి, దొరై రాజు రెడ్డి,ముని రెడ్డి, పెరుమాళ్ రెడ్డి,సోయిండి ఈశ్వర్ రెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, మస్తాన్ రెడ్డి, ఎమ్మెస్ రెడ్డి నాగరాజా,గోపాల్ రెడ్డి,చంద్రారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చంద్రారెడ్డి, గుణ, ప్రతాపరెడ్డి, భయ్యా రెడ్డి,సుబ్రహ్మణ్యం రెడ్డి, శేషాద్రి,మునిరాజా రెడ్డి, శంకర్ రెడ్డి,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

