శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల గిరిప్రదక్షిణ కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

కైలాసగిరి ప్రదక్షిణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల గిరిప్రదక్షిణ కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

