శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ఎంతో వేడుకగా భావించే కైలాసగిరి ప్రదక్షిణ (కొండచుట్టు) కార్యక్రమం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయం 7 గంటలకు ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ పవిత్ర గిరి ప్రదక్షిణంలో శివనామ స్మరణతో గిరివీధులన్నీ పులకించనున్నాయి. అశేష భక్తజన సంద్రం మధ్య ఆధ్యాత్మిక మహోత్సవంగా సాగే ఈ అద్భుత వేడుకకు అశేష భక్తకోటి అందరం కలిసి ఈ పవిత్ర యాత్రలో పాల్గొని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు భక్తులను కోరారు.

గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం- శివయ్య కృపకు పాత్రులవ్వాలని బొజ్జల పిలుపు.
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 18: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు ఎంతో వేడుకగా భావించే కైలాసగిరి ప్రదక్షిణ (కొండచుట్టు) కార్యక్రమం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయం 7 గంటలకు ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ పవిత్ర గిరి ప్రదక్షిణంలో శివనామ స్మరణతో గిరివీధులన్నీ పులకించనున్నాయి. అశేష భక్తజన సంద్రం మధ్య ఆధ్యాత్మిక మహోత్సవంగా సాగే ఈ అద్భుత వేడుకకు అశేష భక్తకోటి అందరం కలిసి ఈ పవిత్ర యాత్రలో పాల్గొని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు భక్తులను కోరారు.

