తొట్టంబేడు పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమాల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ వీరభద్ర స్వామి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి కుమార్ స్వామి భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన వీరభద్రుడు.
తొట్టంబేడు పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమాల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ వీరభద్ర స్వామి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి కుమార్ స్వామి భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

