శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి నియోజిక వర్గ తెదేపా నాయకులు, తిరుపతి పార్లమెంట్ బిసి సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కన్నవరం హరిబాబు అమరావతి రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. మాజీ ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాండ్ల, తెలికుల బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షితో కలసి ఎలక్షన్ ముందు గాండ్ల కులస్తులకు ఇచ్చిన బిసి డిక్లరేషన్ లో భాగంగా డిమాండ్ల వినతి పత్రాన్ని హరిబాబు సీఎంకి అందజేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని పత్రిక ప్రకటన ద్వారా కన్నవరం హరిబాబు తెలిపారు.

ఏ.పి. సీఎంని కలిసిన బిసి సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హరిబాబు
శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి నియోజిక వర్గ తెదేపా నాయకులు, తిరుపతి పార్లమెంట్ బిసి సెల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కన్నవరం హరిబాబు అమరావతి రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. మాజీ ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, గౌనివారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాండ్ల, తెలికుల బిసి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గాండ్ల విశాలాక్షితో కలసి ఎలక్షన్ ముందు గాండ్ల కులస్తులకు ఇచ్చిన బిసి డిక్లరేషన్ లో భాగంగా డిమాండ్ల వినతి పత్రాన్ని హరిబాబు సీఎంకి అందజేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని పత్రిక ప్రకటన ద్వారా కన్నవరం హరిబాబు తెలిపారు.

