Monday, 30 March 2026
  • Home  
  • దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు

దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు సీపీఎం పార్టీ నేలటూరి సింహాద్రి మాట్లాడుతూ ఈ నెల 12-2-2026 తేదీన అఖిల భారత సర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలనీ, అనంతరం ఈ సమ్మెకు అధిక సంఖ్యలో అన్నీ కార్మికుల సంఘాలు పాల్గొనాలని వారు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు దుత్తలూరు మండలం ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, నేలటూరి లచ్చయ్య, నందిపాడు మళ్ళీ ఖార్జున,పాల్గొన్నారు.

దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు సీపీఎం పార్టీ నేలటూరి సింహాద్రి మాట్లాడుతూ ఈ నెల 12-2-2026 తేదీన అఖిల భారత సర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలనీ, అనంతరం ఈ సమ్మెకు అధిక సంఖ్యలో అన్నీ కార్మికుల సంఘాలు పాల్గొనాలని వారు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు దుత్తలూరు మండలం ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, నేలటూరి లచ్చయ్య, నందిపాడు మళ్ళీ ఖార్జున,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.