దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు సీపీఎం పార్టీ నేలటూరి సింహాద్రి మాట్లాడుతూ ఈ నెల 12-2-2026 తేదీన అఖిల భారత సర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలనీ, అనంతరం ఈ సమ్మెకు అధిక సంఖ్యలో అన్నీ కార్మికుల సంఘాలు పాల్గొనాలని వారు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు దుత్తలూరు మండలం ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, నేలటూరి లచ్చయ్య, నందిపాడు మళ్ళీ ఖార్జున,పాల్గొన్నారు.

దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు
దుత్తలూరు మండలంలోని బైరవరం సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కీ సీపీఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు సీపీఎం పార్టీ నేలటూరి సింహాద్రి మాట్లాడుతూ ఈ నెల 12-2-2026 తేదీన అఖిల భారత సర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలనీ, అనంతరం ఈ సమ్మెకు అధిక సంఖ్యలో అన్నీ కార్మికుల సంఘాలు పాల్గొనాలని వారు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు దుత్తలూరు మండలం ప్రధాన కార్యదర్శి నేలటూరి సింహాద్రి, నేలటూరి లచ్చయ్య, నందిపాడు మళ్ళీ ఖార్జున,పాల్గొన్నారు.

