ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలోని చెర్లోపల్లి, కుడితిపల్లి గ్రామాల్లో పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటూ బోర్లు వేసి సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. సుమారు 60 అడుగుల లోతులో తవ్వకాలు చేపట్టి, సాటిలైట్ ద్వారా గుర్తించిన సమాచారం ఆధారంగా పరీక్షలు జరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామస్తుల్లో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. పెట్రోల్ లభిస్తే భూముల ధరలు పెరుగుతాయని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గ్రామ అభివృద్ధిపై చర్చిస్తున్నారు.

మనుబోలు మండలంలో పెట్రోల్ నిల్వలపై బోర్లు వేసి పరిశీలన
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి ( పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలోని చెర్లోపల్లి, కుడితిపల్లి గ్రామాల్లో పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటూ బోర్లు వేసి సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. సుమారు 60 అడుగుల లోతులో తవ్వకాలు చేపట్టి, సాటిలైట్ ద్వారా గుర్తించిన సమాచారం ఆధారంగా పరీక్షలు జరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామస్తుల్లో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. పెట్రోల్ లభిస్తే భూముల ధరలు పెరుగుతాయని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గ్రామ అభివృద్ధిపై చర్చిస్తున్నారు.

