ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గేదెలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పిఎసిఎస్ అధ్యక్షులు పి.రామకృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతులు పశువుల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి, పశు వైద్యులు గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

బద్దివోలు గ్రామంలో విజయవంతంగా పశు వైద్య శిబిరం.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం బద్దివోలు గ్రామంలో మంగళవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గేదెలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి పిఎసిఎస్ అధ్యక్షులు పి.రామకృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రైతులు పశువుల బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి, పశు వైద్యులు గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

