Tuesday, 31 March 2026
  • Home  
  • చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని పూల మాల వేసి నివలర్పించిన సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు నాయకులు*
- తెలంగాణ

చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని పూల మాల వేసి నివలర్పించిన సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు నాయకులు*

*పున్నమి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు చుక్క అప్పారావు తల్లి చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని అనసూర్య చిత్రపటానికి పూల మాల వేసి నివలర్పించిన కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు సంగ అశోక్,గుంజి భాను, సత్తార్,అజీజ్, సాయి తేజ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

*పున్నమి ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు చుక్క అప్పారావు తల్లి చుక్క అనసూర్య దశ దిన కార్యక్రమములో పాల్గొని అనసూర్య చిత్రపటానికి పూల మాల వేసి నివలర్పించిన కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ మరియు సంగ అశోక్,గుంజి భాను, సత్తార్,అజీజ్, సాయి తేజ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.