Thursday, 5 March 2026
  • Home  
  • ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
- E-పేపర్

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి* తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షల వేళ అమలు చేసే ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనను సవరించింది. ఇకపై పరీక్షలకు ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తారని తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతాయి. హాల్ టికెట్లపై QR కోడ్ తో పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి*
తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షల వేళ అమలు చేసే ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనను సవరించింది.
ఇకపై పరీక్షలకు ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తారని తెలిపింది.
ఈ పరీక్షలకు మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతాయి.
హాల్ టికెట్లపై QR కోడ్ తో పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.