పెడన నియోజకవర్గం,కృత్తివెన్ను మండలం అడ్డపరు గ్రామంలో సోమవారం రాత్రి వరుస దొంగతనాలు సంచలనం సృష్టించాయి.గ్రామంలోని ఆరు ఇళ్ల లో మరియు స్థానిక రామాలయంలో దొంగలు చోరీలకు పాల్పడినట్టు సమాచారం. ఆలయంలోని అమ్మవారి మంగళ సూత్రాలు అపహారించి హుండీని పగలగొట్టినట్టు సమాచారం. ఉదయం నిద్ర లేచిన గ్రామస్తులు తలుపులు పగలగొట్టి ఉండడం, ఆలయంలో చోరీ జరగడం గమనించి బెంబేలెత్తి పోయారు. స్థానిక పోలీసులు క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు.

అర్ధరాత్రి దొంగల హాల్ చల్
పెడన నియోజకవర్గం,కృత్తివెన్ను మండలం అడ్డపరు గ్రామంలో సోమవారం రాత్రి వరుస దొంగతనాలు సంచలనం సృష్టించాయి.గ్రామంలోని ఆరు ఇళ్ల లో మరియు స్థానిక రామాలయంలో దొంగలు చోరీలకు పాల్పడినట్టు సమాచారం. ఆలయంలోని అమ్మవారి మంగళ సూత్రాలు అపహారించి హుండీని పగలగొట్టినట్టు సమాచారం. ఉదయం నిద్ర లేచిన గ్రామస్తులు తలుపులు పగలగొట్టి ఉండడం, ఆలయంలో చోరీ జరగడం గమనించి బెంబేలెత్తి పోయారు. స్థానిక పోలీసులు క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు.

