పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : సంస్థాన్ నారాయణపురం మండలం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోరులో సిపిఐ పార్టీ, బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా విజయం సాధించిన ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి దంపతుల ని పద్మశాలి కుల నాయకులు అంతా కలిసి షాలువ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మెంబర్గా గెలిచిన సురపల్లి వెంకటేశం, సింగం కృష్ణ,విడం సాయి కిషోర్ , గర్దాస్ రాఘవేంద్ర, కర్నాటి నవీన్ కుమార్,ఏలే సతీష్,గంజి అంజయ్య, తదితరులు, పాల్గొన్నారు

* సంస్థాన్ సర్పంచిని సన్మానించిన పద్మశాలి కుల నాయకులు *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 20 : సంస్థాన్ నారాయణపురం మండలం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోరులో సిపిఐ పార్టీ, బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా విజయం సాధించిన ఉప్పల విజయలక్ష్మి – లింగస్వామి దంపతుల ని పద్మశాలి కుల నాయకులు అంతా కలిసి షాలువ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ మెంబర్గా గెలిచిన సురపల్లి వెంకటేశం, సింగం కృష్ణ,విడం సాయి కిషోర్ , గర్దాస్ రాఘవేంద్ర, కర్నాటి నవీన్ కుమార్,ఏలే సతీష్,గంజి అంజయ్య, తదితరులు, పాల్గొన్నారు

