తురకపల్లి గ్రామం దుత్తలూరు మండలoలో తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగలేదంటూ ఓ కుటుంబం ఆవేదన 846/6 లో సర్వే నెంబర్ 50 సెంట్లు భూమి కలిగిన శ్రీకాంత్ భూమిని అదే గ్రామానికి చెందిన నేలటూరి అనే సింహాద్రి వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించి ఉన్నారు ఈ విషయం పై 2025 ఫిబ్రవరి లో దుత్తలూరు తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది తహశీల్దార్ యనమల నాగరాజు సానుకూలంగా స్పందించారు అప్పటికి న్యాయం జరగకపోవడంతో PGRS లో కంప్లైట్ ఇచ్చిన తరువాత ఆగస్ట్ లో కావలి రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ విషయం పై వెంటనే స్పందించి ఎండోస్ మెంట్ ఇచ్చారు సదరు విషయం పై దుత్తలూరు తహశీల్దార్ మీకు తగు న్యాయం చేస్తారంటూ రెవెన్యూ డివిజన్ అధికారి వెల్లడించారు అనంతరం దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు ఇరువురిని పిలిపించి విచారించి నేను చెప్పేoతవరకు ఇరువురు భూమిని సాగు చేయకూడదు అని తెలిపారు వెళితే క టీన చర్యలు తప్పవనీ చెప్పారు ఐన కూడా నేలటూరి సింహాద్రి అను అతను అధికారుల మాటలు లెక్కచేయకుండా భూమిని సాగు చేసారు.

దుత్తలూరు తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగలేదంటూ ఓ కుటుంబ ఆవేదన
తురకపల్లి గ్రామం దుత్తలూరు మండలoలో తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగలేదంటూ ఓ కుటుంబం ఆవేదన 846/6 లో సర్వే నెంబర్ 50 సెంట్లు భూమి కలిగిన శ్రీకాంత్ భూమిని అదే గ్రామానికి చెందిన నేలటూరి అనే సింహాద్రి వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించి ఉన్నారు ఈ విషయం పై 2025 ఫిబ్రవరి లో దుత్తలూరు తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది తహశీల్దార్ యనమల నాగరాజు సానుకూలంగా స్పందించారు అప్పటికి న్యాయం జరగకపోవడంతో PGRS లో కంప్లైట్ ఇచ్చిన తరువాత ఆగస్ట్ లో కావలి రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ విషయం పై వెంటనే స్పందించి ఎండోస్ మెంట్ ఇచ్చారు సదరు విషయం పై దుత్తలూరు తహశీల్దార్ మీకు తగు న్యాయం చేస్తారంటూ రెవెన్యూ డివిజన్ అధికారి వెల్లడించారు అనంతరం దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు ఇరువురిని పిలిపించి విచారించి నేను చెప్పేoతవరకు ఇరువురు భూమిని సాగు చేయకూడదు అని తెలిపారు వెళితే క టీన చర్యలు తప్పవనీ చెప్పారు ఐన కూడా నేలటూరి సింహాద్రి అను అతను అధికారుల మాటలు లెక్కచేయకుండా భూమిని సాగు చేసారు.

