కామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో విజయోత్సవాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వ ర్యంలో ఘన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించా రు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఉత్సవాత్మక కార్యక్రమం ప్రజల మనసుల్ని ఆకర్షించింది.సంఘ నాయకులు ముందుంచిన ఈ సన్మానం, గ్రామీణ ప్రజల జయకాంక్షలకు చిరస్థాయి! గెలిచిన నాయ కులు ప్రజల సమక్షంలో సంఘ నాయకుల నుంచి గౌరవపూర్వకంగాసన్మాన పత్రాలు ఆవలించుకు న్నారు. పంచాయతీ రాజకీయాల్లో కొత్త అధ్యా యం మొదలైంది అంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.నాయి బ్రాహ్మణ సంఘం ప్రతినిధు లు మాట్లాడుతూ, “ఎన్నికల విజేతలు మా సమా జానికి, గ్రామాల అభివృద్ధికి మేలుచూస్తారని నమ్ముతున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మా ఐక్యతను మరింత బలపరుస్తాయి” అని తెలిపారు.రామారెడ్డి మండలం ప్రజలు ఘనంగా అభినందించారు.


