

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం లో కూడవెల్లి గ్రామంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి రామలింగేశ్వర స్వామి గుడిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు రామలింగేశ్వర స్వామి గారిని దర్శించుకుని వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకొని కార్తీక పౌర్ణమి శుభ ఘడియల్లో భక్తులు అసంఖ్యాకంగా దీపారాధన చేశారు ఈరోజు భక్తులతో రామలింగేశ్వర వారి స్వామివారి దేవాలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది

