పున్నమి (వైస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు) నవంబర్ 4 మంగళవారం పట్టణ చివర్లోని శెట్టి పల్లి వద్దనున్న S.L.V.ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మసూటికల్స్ సైన్స్ వారి JNTU విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగు పరీక్షల కొరకు ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 6 వ తేదీ నుండి జరగవలసిన పరీక్షల దృశ్ష్య కళాశాల యజమాన్యం విద్యార్థులను విద్యార్థుల తల్లితండ్రులను ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు పరీక్షలు దగ్గర పడటంతో విద్యార్థిని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా వారి తల్లితండ్రులను సైతం ఇబ్బందులకు గురించేస్తూ ఫీజు కట్టని పక్షంలో హాల్ టికెట్స్ ఇవ్వము అని తెగేసి చెప్పడంతో ఏం చేయాలో తోచని పరిస్థితులలో విద్యార్థిని విద్యార్థుల తల్లితండ్రులు కళాశాల ప్రవేశ సమయంలో మీ అమ్మాయి అబ్బాయి కి మా కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది మీరు మాకు కేవల విశ్వవ్విద్యాలయ ఫీజు పరీక్ష ఫీజు వ్యాన్ ఫీజు కడితే చాలు అన్నా యాజమాన్యం ప్రస్తుతం గతంలో చెప్పిన మాటలను గంగలో కలిపే విధంగా మీరు ఫీజు చెల్లించక పొతే మేము విద్య ను బోధించే అధ్యాపకులకు జీతాలు ఎలా ఇవ్వాలి కళాశాల ఏవిధంగా నిర్వహించాలి అని విద్యార్థుల తల్లితండ్రులకు ఎదురు ప్రశ్నించడం వీరికి పరిపాతీగా మారింది అదేంటి సర్ ప్రవేశసమయంలో నెమో విశ్వవ్విద్యాలయ ఫీజు పరీక్ష ఫీజు వ్యాన్ ఫీజు కడితే చాలు అన్నా మీరు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారే అని ఎవరైనా ప్రశ్నిస్తే మా యాజమాన్యం మీకేమైనా అలాగని రాతపూత్వకంగా వ్రాసి ఇచ్చి ఉంటే తీసుకురండి అని దురుసుగా సమాధానం ఇస్తుంటే ఆశ్చర్య పోవడం విద్యార్థుల తల్లితండ్రుల వంతవుతుంది గతంలో 2024 లో ఇదే విధంగా ఒక విద్యార్థురాలిని హింసిస్తుంటే ఆ అమ్మాయి ప్రొద్దుటూరు కోర్ట్ నందు కళాశాల యాజమాన్యం పై ఫిర్యాదు చేయగా యాజమాన్యం ఆ అమ్మాయిని పరీక్షలకు అనుమతించారాని సమాచారం.విద్యార్థుల తల్లితండ్రులు పరీక్ష ల హాల్ టికెట్ గురించి మాట్లాడాలని వస్తే వారిని దాదాపు 3 గంటలు వెయిట్ చేయించడం గమనార్హం కాలేజ్ ఛైర్మెన్ తో మాట్లాడితే ఛైర్మెన్ ప్రిన్సిపాల్ తో మాట్లాడాలని ప్రిన్సిపాల్ తో మాట్లాడితే ఛైర్మెన్తో మాట్లాడాలని వారిని విసిగిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు కనుక ఈ కూటమి ప్రభుత్వం లో విద్యా శాఖ మంత్రి స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడే కావడం తో ఈ విషయం లో విద్య శాఖ మంత్రి వర్యులు జోక్యం చేసుకొని విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు న్యాయం చేయాలనీ పలువురు కోరుకుంటున్నారు ఇలా ఒక్కో సారి ఒక్కో విధంగా మాట్లాడే కళాశాలపై కఠినంగా వ్యవహరించి ఇలాంటి కళాశాలల గుర్తింపునువ్రద్దు చేయాలనీ వారూ కోరుకుంటున్నారు.

*విద్యార్థులకు ఫీజు రిఎంబర్స్ కష్టాలు *
పున్నమి (వైస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు) నవంబర్ 4 మంగళవారం పట్టణ చివర్లోని శెట్టి పల్లి వద్దనున్న S.L.V.ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మసూటికల్స్ సైన్స్ వారి JNTU విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగు పరీక్షల కొరకు ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 6 వ తేదీ నుండి జరగవలసిన పరీక్షల దృశ్ష్య కళాశాల యజమాన్యం విద్యార్థులను విద్యార్థుల తల్లితండ్రులను ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు పరీక్షలు దగ్గర పడటంతో విద్యార్థిని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా వారి తల్లితండ్రులను సైతం ఇబ్బందులకు గురించేస్తూ ఫీజు కట్టని పక్షంలో హాల్ టికెట్స్ ఇవ్వము అని తెగేసి చెప్పడంతో ఏం చేయాలో తోచని పరిస్థితులలో విద్యార్థిని విద్యార్థుల తల్లితండ్రులు కళాశాల ప్రవేశ సమయంలో మీ అమ్మాయి అబ్బాయి కి మా కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది మీరు మాకు కేవల విశ్వవ్విద్యాలయ ఫీజు పరీక్ష ఫీజు వ్యాన్ ఫీజు కడితే చాలు అన్నా యాజమాన్యం ప్రస్తుతం గతంలో చెప్పిన మాటలను గంగలో కలిపే విధంగా మీరు ఫీజు చెల్లించక పొతే మేము విద్య ను బోధించే అధ్యాపకులకు జీతాలు ఎలా ఇవ్వాలి కళాశాల ఏవిధంగా నిర్వహించాలి అని విద్యార్థుల తల్లితండ్రులకు ఎదురు ప్రశ్నించడం వీరికి పరిపాతీగా మారింది అదేంటి సర్ ప్రవేశసమయంలో నెమో విశ్వవ్విద్యాలయ ఫీజు పరీక్ష ఫీజు వ్యాన్ ఫీజు కడితే చాలు అన్నా మీరు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారే అని ఎవరైనా ప్రశ్నిస్తే మా యాజమాన్యం మీకేమైనా అలాగని రాతపూత్వకంగా వ్రాసి ఇచ్చి ఉంటే తీసుకురండి అని దురుసుగా సమాధానం ఇస్తుంటే ఆశ్చర్య పోవడం విద్యార్థుల తల్లితండ్రుల వంతవుతుంది గతంలో 2024 లో ఇదే విధంగా ఒక విద్యార్థురాలిని హింసిస్తుంటే ఆ అమ్మాయి ప్రొద్దుటూరు కోర్ట్ నందు కళాశాల యాజమాన్యం పై ఫిర్యాదు చేయగా యాజమాన్యం ఆ అమ్మాయిని పరీక్షలకు అనుమతించారాని సమాచారం.విద్యార్థుల తల్లితండ్రులు పరీక్ష ల హాల్ టికెట్ గురించి మాట్లాడాలని వస్తే వారిని దాదాపు 3 గంటలు వెయిట్ చేయించడం గమనార్హం కాలేజ్ ఛైర్మెన్ తో మాట్లాడితే ఛైర్మెన్ ప్రిన్సిపాల్ తో మాట్లాడాలని ప్రిన్సిపాల్ తో మాట్లాడితే ఛైర్మెన్తో మాట్లాడాలని వారిని విసిగిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు కనుక ఈ కూటమి ప్రభుత్వం లో విద్యా శాఖ మంత్రి స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడే కావడం తో ఈ విషయం లో విద్య శాఖ మంత్రి వర్యులు జోక్యం చేసుకొని విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు న్యాయం చేయాలనీ పలువురు కోరుకుంటున్నారు ఇలా ఒక్కో సారి ఒక్కో విధంగా మాట్లాడే కళాశాలపై కఠినంగా వ్యవహరించి ఇలాంటి కళాశాలల గుర్తింపునువ్రద్దు చేయాలనీ వారూ కోరుకుంటున్నారు.

