
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషంట్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారు రాసినటువంటి రక్త పరీక్షలను చేస్తున్న తిరిగి వచ్చిన రిపోర్టును రిజల్ట్ ను పేపర్ రూపేనా ఇవ్వనంటున్నటువంటి ఆసుపత్రి సిబ్బంది అధికారులు పేషంట్స్ అడిగినప్పటికీ పేపర్ లేవు పేపర్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేవు అని చేతులెత్తేస్తున్న వైనం పేషెంట్స్ వారికి వచ్చిన జబ్బును తగ్గని పరిస్థితులలో పెద్ద ఆసుపత్రిలో చూపించుకోవడానికి చేపిచ్చుకున్నటువంటి రక్త పరీక్షల కాగితాలు లేవని వాపోతున్నారు

