ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంగలి వాగు పరిస్థితిని శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. వాహనాలు వెళ్లడానికి అనుకూలమైన మార్గం లేకపోవడంతో ఇద్దరూ స్కూటీ, బైక్లపై ప్రయాణించి వాగు పరిసరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, రహదారులు మరియు వంతెనలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. వాగు ప్రాంత అభివృద్ధికి తక్షణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

స్కూటీ, బైక్పై వాగు పరిశీలన — ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి తో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంగలి వాగు పరిస్థితిని శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. వాహనాలు వెళ్లడానికి అనుకూలమైన మార్గం లేకపోవడంతో ఇద్దరూ స్కూటీ, బైక్లపై ప్రయాణించి వాగు పరిసరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, రహదారులు మరియు వంతెనలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. వాగు ప్రాంత అభివృద్ధికి తక్షణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

