ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్, వారి జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం లో భాగంగా గురువారం డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ కార్యాచరణ లో కళాశాలను శుభ్రం చేయడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.. ఈ కార్యక్రమం లో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. యూ. గంగాధర్, గరిపెల్లి అర్చన, టీ. శ్రీనివాస్, డా. హేమలత జి సుభాష్, అఫ్రీన్, డా. ఉమేష్, అబ్దుల్ రహమాన్, డా మురహరి, నరేందర్, దిలీప్, సనా గజాలా, తహనియత్ ఫాతిమా, నుశ్రత్ జహాన్, మెహరోజ ఖానం, డా రజిత NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ సంస్కృతిక కార్యక్రమాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్, వారి జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం లో భాగంగా గురువారం డిగ్రీ కళాశాలలో స్వచ్ఛభారత్ కార్యాచరణ లో కళాశాలను శుభ్రం చేయడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.. ఈ కార్యక్రమం లో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డా. యూ. గంగాధర్, గరిపెల్లి అర్చన, టీ. శ్రీనివాస్, డా. హేమలత జి సుభాష్, అఫ్రీన్, డా. ఉమేష్, అబ్దుల్ రహమాన్, డా మురహరి, నరేందర్, దిలీప్, సనా గజాలా, తహనియత్ ఫాతిమా, నుశ్రత్ జహాన్, మెహరోజ ఖానం, డా రజిత NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

