బీసీల 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సబ్బండ బిసి కుల సంఘాల సమావేశం పాల్గొన్న పోత్నక్ ప్రమోద్ కుమార్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్ లో సబ్బండ బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల బాలరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇతన ఇస్సా ఉత్ననా బాగా దారి ఇతిన ఈస ఉ తన బాగా దారి ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్లు కల్పించాలని శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి గార్ల నేతృత్వంలో రాష్ట్రంలో నిర్వహించిన చట్టబద్ధతగా కుల గణన చేసి కుల గణాన ప్రకారం 56% ఉన్న బీసీలకు 42% రాజ్యాంగపరంగా విద్యా ఉద్యోగ రాజకీయలలో రిజర్వేషన్లను కల్పించాలని చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ కుల సంఘాల మందరం అభినందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ 42 శాతం రిజర్వేషన్లను ఈనెల 8వ తేదీన జరిగే హైకోర్టులో తుది తీర్పులో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితం దక్కాలని ఆకాంక్షిస్తూ బీసీల నోటి బుక్కను అడ్డుకోవద్దని అందరూ సహకరించాలని బిఆర్ఎస్ బిజెపి పార్టీలను వివిధ ఉన్నత వర్గాల ప్రజలను కోరుకుంటూ 42 శాతం రిజర్వేషన్లు జరిగే విధంగా అమలు అయ్యే విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మాటూరి బాలేశ్వర్ దాసరపు నరసింహ శాలివాహన సంఘం కోడిమాముల కృష్ణ చిన్నగారి బలరాం విశ్వబ్రాహ్మణ నాయకులు దేవరకొండ నరసింహ చారి పద్మశాలి సంఘం శ్యామల రవీందర్ నరేష్ వడిచర్ల కృష్ణ యాదవ్ యాదగిరి యాదవ్ ఒర్రె నరసింహ యాదవ్ రజక సంఘం నాయకులు సిరికొండ శివకుమార్ ముదికొండ వెంకటేష్ గౌడ సంఘం నుండి ఆర్జీపురం ఆంజనేయులు గౌడ్ నరేష్ గౌడ్ వడ్డెర సంఘం నుండి దేవరంగుల కవిత వడ్డరి యాదగిరి వంజరి కుల సంఘం నుండి సాల్వేరు ఉపేందర్ కాలియా నాగరాజ్ మరియు హౌసింగ్ బోర్డ్ సీనియర్ సిటిజన్ నాయకులు పాలడుగు శేఖర్ మెత్తింటి భాస్కర్ జిట్ట యాదిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

బీసీల 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ
బీసీల 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సబ్బండ బిసి కుల సంఘాల సమావేశం పాల్గొన్న పోత్నక్ ప్రమోద్ కుమార్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్ లో సబ్బండ బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల బాలరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ గారు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇతన ఇస్సా ఉత్ననా బాగా దారి ఇతిన ఈస ఉ తన బాగా దారి ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్లు కల్పించాలని శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి గార్ల నేతృత్వంలో రాష్ట్రంలో నిర్వహించిన చట్టబద్ధతగా కుల గణన చేసి కుల గణాన ప్రకారం 56% ఉన్న బీసీలకు 42% రాజ్యాంగపరంగా విద్యా ఉద్యోగ రాజకీయలలో రిజర్వేషన్లను కల్పించాలని చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ కుల సంఘాల మందరం అభినందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ 42 శాతం రిజర్వేషన్లను ఈనెల 8వ తేదీన జరిగే హైకోర్టులో తుది తీర్పులో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితం దక్కాలని ఆకాంక్షిస్తూ బీసీల నోటి బుక్కను అడ్డుకోవద్దని అందరూ సహకరించాలని బిఆర్ఎస్ బిజెపి పార్టీలను వివిధ ఉన్నత వర్గాల ప్రజలను కోరుకుంటూ 42 శాతం రిజర్వేషన్లు జరిగే విధంగా అమలు అయ్యే విధంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మాటూరి బాలేశ్వర్ దాసరపు నరసింహ శాలివాహన సంఘం కోడిమాముల కృష్ణ చిన్నగారి బలరాం విశ్వబ్రాహ్మణ నాయకులు దేవరకొండ నరసింహ చారి పద్మశాలి సంఘం శ్యామల రవీందర్ నరేష్ వడిచర్ల కృష్ణ యాదవ్ యాదగిరి యాదవ్ ఒర్రె నరసింహ యాదవ్ రజక సంఘం నాయకులు సిరికొండ శివకుమార్ ముదికొండ వెంకటేష్ గౌడ సంఘం నుండి ఆర్జీపురం ఆంజనేయులు గౌడ్ నరేష్ గౌడ్ వడ్డెర సంఘం నుండి దేవరంగుల కవిత వడ్డరి యాదగిరి వంజరి కుల సంఘం నుండి సాల్వేరు ఉపేందర్ కాలియా నాగరాజ్ మరియు హౌసింగ్ బోర్డ్ సీనియర్ సిటిజన్ నాయకులు పాలడుగు శేఖర్ మెత్తింటి భాస్కర్ జిట్ట యాదిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

