ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీవోలకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తూ వాలంటీర్ విధులను,జె ఎస్ డబ్ల్యు డిపార్ట్మెంట్ కేటాయించిన డోర్ టు డోర్ సర్వేలు,డాష్ బోర్డులతో నిరంతరం ఒత్తిడికి శారీరక శ్రమకు గురవుతున్నట్లు పని భారం తగ్గించమని మా సమస్యలకు పరిష్కారం చూపమని ఇదివరకే వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అయినా పట్టించుకోవడం పోవడంపై విచారణ వ్యక్తం చేస్తూ ఇందుకు నిరసనగా ఒకటో తారీకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నల్ల బ్యాడ్జీలు ధరించి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఆర్డీఓ కి వినతిపత్రాన్ని ఇచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీవోలకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తూ వాలంటీర్ విధులను,జె ఎస్ డబ్ల్యు డిపార్ట్మెంట్ కేటాయించిన డోర్ టు డోర్ సర్వేలు,డాష్ బోర్డులతో నిరంతరం ఒత్తిడికి శారీరక శ్రమకు గురవుతున్నట్లు పని భారం తగ్గించమని మా సమస్యలకు పరిష్కారం చూపమని ఇదివరకే వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అయినా పట్టించుకోవడం పోవడంపై విచారణ వ్యక్తం చేస్తూ ఇందుకు నిరసనగా ఒకటో తారీకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నల్ల బ్యాడ్జీలు ధరించి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

