Monday, 30 March 2026
  • Home  
  • నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి బాధితుల తరుపున నిలబడటం నేరమ
- కాకినాడ

నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి బాధితుల తరుపున నిలబడటం నేరమ

ఆ కాకినాడ సెప్టెంబర్ 22, ఉప ముఖ్యమంత్రి బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ నచ్చి జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో కుటుంబాలను సైతం పట్టించుకోకుండా కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎదుగుదలే లక్ష్యంగా పనిచేసిన జన సైనికులకు జనసేన వీర మహిళలకు కాకినాడ నగరంలో వారికి ఏ కష్టం వచ్చిన ఆనందం వచ్చిన ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో తామందర్నీ ఒక తాటిపైకి తెచ్చి కంగారు పడొద్దు అని చెప్పిన దుర్గన్న బాబ్జి వద్దకు వచ్చిన కొంతమందితో మీటింగ్ ఏర్పాటు చేసి మన నాయకుడు నిస్వార్ధపరుడు మంచి వ్యక్తి మనకి అన్యాయం జరగదని చెప్పి రాబోయే కాలంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని నచ్చచెప్పి లోకల్ ఎన్నికలకు మనం అందరం సమసిద్దంగా ఉండాలని చెప్పినందుకు జనసేన పార్టీలోనే ఉంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్న కొంతమంది నాయకులు తమ నాయకుడు బాబ్జి పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దుగ్గన వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల క్రితం జరిగిన ఆస్తి తగాదా లో బాధితుల తరఫున న్యాయం చేసేందుకు దుగ్గన బాబ్జి నిలబడితే దానిని సాకుగా చూపి ఆయన్ను రాజకీయంగా బద్నాం చేద్దామని తమ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ అభిమాన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న జనసేన గెలుపుకు మేము చేసిన ప్రయత్నాన్ని గుర్తిస్తారని జన సైనికులకు వీర మహిళలకు అండగా నిలిచి పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తారని ఇప్పటికి కూడా అదే మాట మీద నిలబడి ఉన్నామని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ బాధితులు తరఫున ఆయన ఏ విధంగా పోరాడుతారో చూసే తామంతా జనసేనకు వచ్చి ఈ పార్టీలో ఉన్నామని ఇది జనసేనలో అధికారం అనుభవిస్తున్న ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీలోని నాయకులు కొంతమంది తమ స్వలాభం కోసం రాత్రులు వైసిపి తోను పగలు జనసేనలోనూ ఉంటూ తమ పబ్బం గడుపుకునే కొంపల్లి సత్య వంటి మహిళలను ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న నాయకులు వత్తాసు పలకడం వల్ల జనసేన పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని కేవలం ఇదే ఆవేదన తప్ప వేరే ఆలోచన తనకు లేదని బాబ్జి అన్నారు. నష్టపోయిన బాధితుల తరఫున పోరాడమే తమ తప్పయితే చెప్పాలని అన్నారు. దుగ్గన బాబ్జి బై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమే తప్ప వేరేది లేదని వీర మహిళలుగా తాము చెప్తున్నామని రాయుడు దుర్గ, బట్టు లీల , బోడపాటి మరియా, తదితరులు ఈ విషయాన్ని ఖండించారు

ఆ కాకినాడ సెప్టెంబర్ 22, ఉప ముఖ్యమంత్రి బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ నచ్చి జనసేన పార్టీ తరఫున గత ఎన్నికల్లో కుటుంబాలను సైతం పట్టించుకోకుండా కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎదుగుదలే లక్ష్యంగా పనిచేసిన జన సైనికులకు జనసేన వీర మహిళలకు కాకినాడ నగరంలో వారికి ఏ కష్టం వచ్చిన ఆనందం వచ్చిన ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో తామందర్నీ ఒక తాటిపైకి తెచ్చి కంగారు పడొద్దు అని చెప్పిన దుర్గన్న బాబ్జి వద్దకు వచ్చిన కొంతమందితో మీటింగ్ ఏర్పాటు చేసి మన నాయకుడు నిస్వార్ధపరుడు మంచి వ్యక్తి మనకి అన్యాయం జరగదని చెప్పి రాబోయే కాలంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని నచ్చచెప్పి లోకల్ ఎన్నికలకు మనం అందరం సమసిద్దంగా ఉండాలని చెప్పినందుకు జనసేన పార్టీలోనే ఉంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్న కొంతమంది నాయకులు తమ నాయకుడు బాబ్జి పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దుగ్గన వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల క్రితం జరిగిన ఆస్తి తగాదా లో బాధితుల తరఫున న్యాయం చేసేందుకు దుగ్గన బాబ్జి నిలబడితే దానిని సాకుగా చూపి ఆయన్ను రాజకీయంగా బద్నాం చేద్దామని తమ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ అభిమాన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న జనసేన గెలుపుకు మేము చేసిన ప్రయత్నాన్ని గుర్తిస్తారని జన సైనికులకు వీర మహిళలకు అండగా నిలిచి పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తారని ఇప్పటికి కూడా అదే మాట మీద నిలబడి ఉన్నామని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ బాధితులు తరఫున ఆయన ఏ విధంగా పోరాడుతారో చూసే తామంతా జనసేనకు వచ్చి ఈ పార్టీలో ఉన్నామని ఇది జనసేనలో అధికారం అనుభవిస్తున్న ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీలోని నాయకులు కొంతమంది తమ స్వలాభం కోసం రాత్రులు వైసిపి తోను పగలు జనసేనలోనూ ఉంటూ తమ పబ్బం గడుపుకునే కొంపల్లి సత్య వంటి మహిళలను ప్రోత్సహించడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్న నాయకులు వత్తాసు పలకడం వల్ల జనసేన పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని కేవలం ఇదే ఆవేదన తప్ప వేరే ఆలోచన తనకు లేదని బాబ్జి అన్నారు. నష్టపోయిన బాధితుల తరఫున పోరాడమే తమ తప్పయితే చెప్పాలని అన్నారు. దుగ్గన బాబ్జి బై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమే తప్ప వేరేది లేదని వీర మహిళలుగా తాము చెప్తున్నామని రాయుడు దుర్గ, బట్టు లీల , బోడపాటి మరియా, తదితరులు ఈ విషయాన్ని ఖండించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.