శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవి జనసేన నేత కొట్టె సాయి కి కేటాయించడం పట్ల పలువురు టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.పార్టీ జెండా మోసి ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడి,ఉద్యమాలు చేసి,జైళ్ల కి వెళ్లి పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేసాము మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కాసరం రమేష్ ప్రశ్నించారు.చైర్మన్ పదవి పై అధిష్టానం పునరాలోచన చేయాలని వారు అన్నారు.అసంతృప్తి వర్గంలో ఉమేష్,అక్షింతల కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.

జనసేన నేతకు పదవి -టిడిపి నాయకుల అసంతృప్తి
శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవి జనసేన నేత కొట్టె సాయి కి కేటాయించడం పట్ల పలువురు టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.పార్టీ జెండా మోసి ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడి,ఉద్యమాలు చేసి,జైళ్ల కి వెళ్లి పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేసాము మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కాసరం రమేష్ ప్రశ్నించారు.చైర్మన్ పదవి పై అధిష్టానం పునరాలోచన చేయాలని వారు అన్నారు.అసంతృప్తి వర్గంలో ఉమేష్,అక్షింతల కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.

