Thursday, 26 March 2026
  • Home  
  • రక్త దాన శిబిరాన్ని జయప్రదం చేయండి:కోలా ఆనంద్,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు
- తిరుపతి

రక్త దాన శిబిరాన్ని జయప్రదం చేయండి:కోలా ఆనంద్,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు

భారత ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 తేదీన నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ,రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో 17.09.2025 వ తేదీ రక్తదాన శిబిరం శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం (మధు లాడ్జి)నందు ఉదయం 8 గంటల నుండిమధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.ఈ సేవ కార్యక్రమంలో ఎన్డీఏ (NDA) కూటమి తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కొరడమైనది.

భారత ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 తేదీన నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ,రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ నేతృత్వంలో 17.09.2025 వ తేదీ రక్తదాన శిబిరం శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం (మధు లాడ్జి)నందు ఉదయం 8 గంటల నుండిమధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.ఈ సేవ కార్యక్రమంలో ఎన్డీఏ (NDA) కూటమి తెలుగుదేశం, జనసేన,బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కొరడమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.