Tuesday, 24 March 2026
  • Home  
  • ఎమ్మిగనూరు టీడీపీ మండల కన్వీనర్:- కే టీ వెంకటేష్
- ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరు టీడీపీ మండల కన్వీనర్:- కే టీ వెంకటేష్

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు మండల ప్రధాన కమిటీని నియమించారు. టీడీపీ మండల ప్రధాన కమిటీ అధ్యక్షుడిగా తిమ్మాపురానికి చెందిన వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడిగా కందనాతికి చెందిన కేశన్నను నియమించారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లికి చెందిన రాజేశ్‌ను, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చెన్నారెడ్డి, అయ్యలప్ప, విజయ్ గౌడ్ మరియు మండల కార్యదర్శులుగా సయ్యద్ తాజుద్దీన్, డీలర్ ఈరన్న, తెలుగు సోమశేఖర్‌తో పాటు మండల కోశాధికారిగా బోయ పార్వతిని నియమించారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు మండల ప్రధాన కమిటీని నియమించారు. టీడీపీ మండల ప్రధాన కమిటీ అధ్యక్షుడిగా తిమ్మాపురానికి చెందిన వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడిగా కందనాతికి చెందిన కేశన్నను నియమించారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లికి చెందిన రాజేశ్‌ను, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చెన్నారెడ్డి, అయ్యలప్ప, విజయ్ గౌడ్ మరియు మండల కార్యదర్శులుగా సయ్యద్ తాజుద్దీన్, డీలర్ ఈరన్న, తెలుగు సోమశేఖర్‌తో పాటు మండల కోశాధికారిగా బోయ పార్వతిని నియమించారు.

Oplus_16777216

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.