ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @
17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు..
ఎన్నికల బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీపీ రాధాకృష్ణన్..
అధికారిక ప్రకటన చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి..
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్..
ఓట్ల లెక్కింపు అదేరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఫలితం ప్రకటన.

