కోనసీమ: అమలాపురం పట్టణం లో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ల లిస్ట్ విడుదల చేశారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అమలాపురం కి చెందిన చిట్టూరి రాజేశ్వరికి డైరెక్టర్ గా నియమించినట్లు లిస్ట్ లో వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు బీజేపీ నాయకులు అభినందిస్తున్నారు.


