అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజు బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

- News
అరుణాచల్లో వరదల బీభత్సం.. కేంద్ర మంత్రుల పర్యటన
అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజు బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

