Tuesday, 26 May 2026
  • Home  
  • హౌసింగ్ ఐరన్ మాయంపై కేసు నమోదు: ప్రొద్దుటూరు సీఐ
- కడప

హౌసింగ్ ఐరన్ మాయంపై కేసు నమోదు: ప్రొద్దుటూరు సీఐ

ప్రొద్దుటూరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక 3 టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలోని మార్కెట్ యార్డు గోడౌన్లో 268.571 టన్నుల ఐరన్ మాయమైందని ఆ శాఖ జిల్లా పీడీ రాజారత్నం పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మాయమైన ఐరన్ విలువ రూ.1.70 కోట్లు ఉంటుందని పీడీ తెలిపారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ప్రొద్దుటూరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక 3 టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలోని మార్కెట్ యార్డు గోడౌన్లో 268.571 టన్నుల ఐరన్ మాయమైందని ఆ శాఖ జిల్లా పీడీ రాజారత్నం పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మాయమైన ఐరన్ విలువ రూ.1.70 కోట్లు ఉంటుందని పీడీ తెలిపారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.