*హిందువు బంధువులంతా… ఐక్యతతో ఉండాలి…. అంబత్రయ క్షేత్ర గురు స్వామి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ పిలుపు*
*పున్నమి ప్రతినిధి *మహబూబ్నగర్* *జిల్లా ::తేదీ:: 17/04*
*/2026*
*హిందూ బంధువులంతా ఐక్యతతో సంస్కృతి* *సంప్రదాయాలను కాపాడుతూ ఉండాలని హిందూ సమ్మేళన* *కార్యక్రమంలో అంబత్రయ క్షేత్ర గురుస్వామి శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ గారు హిందూ* *బంధువులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ,*వడ్డెర బస్తి కాలనీ, తదితర హిందూ బంధువులంతా అత్యధిక సంఖ్యలో పాల్గొని* *విజయవంతం చేశారు హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు పాల్గొన్నారు*


