Sunday, 19 April 2026
  • Home  
  • స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలం – జీవం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలం – జీవం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు

SPS నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలం – జీవం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రైన్‌వాటర్ హార్వెస్టింగ్ అమలు చేయడం, నీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

SPS నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ‘జలం – జీవం’ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, IPS మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. రైన్‌వాటర్ హార్వెస్టింగ్ అమలు చేయడం, నీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.