Sunday, 16 August 2026
  • Home  
  • సాంబశివ రెడ్డి మృతికి మాజీ మంత్రి పువ్వాడ నివాళులు
- ఖమ్మం

సాంబశివ రెడ్డి మృతికి మాజీ మంత్రి పువ్వాడ నివాళులు

ఖమ్మం నగరం లోని ప్రముఖ విద్యా సంస్థ నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాంబశివ రెడ్డి నివాసానికి వెళ్లిన పువ్వాడ అజయ్ కుమార్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాంబశివ రెడ్డి మృతి విద్యారంగానికి, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఖమ్మం నగరం లోని ప్రముఖ విద్యా సంస్థ నిర్మల్ హృదయ్ స్కూల్ అధినేత వంగా సాంబశివ రెడ్డి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాంబశివ రెడ్డి నివాసానికి వెళ్లిన పువ్వాడ అజయ్ కుమార్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాంబశివ రెడ్డి మృతి విద్యారంగానికి, సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.