పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 బ్రిక్స్ సమ్మిట్ రెండో రోజు ఓపెన్ శేషన్ ప్రారంభమైంది. అంతకుముందు భారత మండపంలో 11 సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల నేతలు కలిసి బ్రిక్స్ ఫ్యామిలీ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు రెండో రోజు సమావేశానికి మొదటి రోజు హాజరుకాని పలువురు దేశాల నేతలు కూడా హాజరయ్యారు



