సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ రైతులకు లాభదాయకంగా మారుతుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు.


