పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ పరిధిలోని గాయత్రీ నగర్ ప్రాంతంలో గణేష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెక్స్ యూనిక్స్ మెన్ సలూన్ & పార్లోర్ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ బిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి అర్కల భూపాల్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మదారి రమేష్ లక్ష్మణ్ ముదిరాజ్,సిద్దాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

* రెక్స్ యూనిక్స్ మెన్ సలూన్ ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ పరిధిలోని గాయత్రీ నగర్ ప్రాంతంలో గణేష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెక్స్ యూనిక్స్ మెన్ సలూన్ & పార్లోర్ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ బిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి అర్కల భూపాల్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మదారి రమేష్ లక్ష్మణ్ ముదిరాజ్,సిద్దాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

