Saturday, 16 May 2026
  • Home  
  • రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మాట మరిచారు కూటమి ప్రభుత్వం
- అన్నమయ్య

రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మాట మరిచారు కూటమి ప్రభుత్వం

ప్రభుత్వంలో కేవలం మంత్రి మీసం మెసేలి రాయచోటి జిల్లా కేంద్రంగా నిలుపుకుంటే… రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, కూటమి ఏర్పాటుకు అనేక మెట్లు దిగి, పొత్తులో భాగంగా బిజెపికి ఎనిమిది అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, జనసేనకు కేటాయించిన 23 అసెంబ్లీ సీట్లలలో రెండు బిజెపి ఇచ్చి, అలాగే ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మరి సీఎం, డిప్యూటీ సీఎం హామీలకు విలువ లేదా?. రాయచోటిలో టీడీపీ గెలిచి, రాజంపేటలో టీడీపీ ఓడిపోయి ఉండచ్చు. ప్రభుత్యం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన జనసేన రైల్వే కోడూరు లో గెలిచింది కదా? రాజంపేట జిల్లా కేంద్రం అయితే రాయచోటి ప్రజలకు రాజంపేటకు రావడానికి దూరం తక్కువ. అదే రైల్వే కోడూరు ప్రజలకు రాయచోటి కి వెళ్ళాలి అంటే రెండు బస్సులు మారాలి, నూరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కదా. ఈవిషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ అటుంచితే…..చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజంపేటను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. మరి రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగితే సీఎం చంద్రబాబు నాయుడు కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిజంగా అది పరాభవం అనే చెప్పాలి…

ప్రభుత్వంలో కేవలం మంత్రి మీసం మెసేలి రాయచోటి జిల్లా కేంద్రంగా నిలుపుకుంటే… రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, కూటమి ఏర్పాటుకు అనేక మెట్లు దిగి, పొత్తులో భాగంగా బిజెపికి ఎనిమిది అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, జనసేనకు కేటాయించిన 23 అసెంబ్లీ సీట్లలలో రెండు బిజెపి ఇచ్చి, అలాగే ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. మరి సీఎం, డిప్యూటీ సీఎం హామీలకు విలువ లేదా?. రాయచోటిలో టీడీపీ గెలిచి, రాజంపేటలో టీడీపీ ఓడిపోయి ఉండచ్చు. ప్రభుత్యం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన జనసేన రైల్వే కోడూరు లో గెలిచింది కదా? రాజంపేట జిల్లా కేంద్రం అయితే రాయచోటి ప్రజలకు రాజంపేటకు రావడానికి దూరం తక్కువ. అదే రైల్వే కోడూరు ప్రజలకు రాయచోటి కి వెళ్ళాలి అంటే రెండు బస్సులు మారాలి, నూరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కదా. ఈవిషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ అటుంచితే…..చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజంపేటను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. మరి రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగితే సీఎం చంద్రబాబు నాయుడు కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిజంగా అది పరాభవం అనే చెప్పాలి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.