జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ ను రాష్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు మూసి వేసిన అధికారులు. కార్యాలయం ఆఫీస్ బోర్డు కు నల్ల రంగు పూయించిన ఆర్టిఏ అధికారులు.

- జోగులాంబ గద్వాల
మూసివేసిన బార్డర్ చెక్పోస్ట్.
జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ ను రాష్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు మూసి వేసిన అధికారులు. కార్యాలయం ఆఫీస్ బోర్డు కు నల్ల రంగు పూయించిన ఆర్టిఏ అధికారులు.

