అస్సాంలోని కాజిరంగా జాతీయ పార్క్లో భారతదేశపు తొలి శాటిలైట్-ట్యాగ్ చేసిన గంగేటిక్ సాఫ్ట్షెల్ తాబేలును అధికారులు విడుదల చేశారు. అంతరించిపోతున్న ఈ జాతి సంచార విధానాలు, నివాస ప్రాంతాలు, సంభోగ అలవాట్లపై అధ్యయనం చేసేందుకు ఉపగ్రహ ట్యాగింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశంసిస్తూ, వన్యప్రాణి సంరక్షణలో ఇది కీలక అడుగని పేర్కొన్నారు. కాజిరంగా ప్రాంతం మంచినీటి తాబేళ్ల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

భారత తొలి శాటిలైట్ ట్యాగ్ తాబేలు విడుదల
అస్సాంలోని కాజిరంగా జాతీయ పార్క్లో భారతదేశపు తొలి శాటిలైట్-ట్యాగ్ చేసిన గంగేటిక్ సాఫ్ట్షెల్ తాబేలును అధికారులు విడుదల చేశారు. అంతరించిపోతున్న ఈ జాతి సంచార విధానాలు, నివాస ప్రాంతాలు, సంభోగ అలవాట్లపై అధ్యయనం చేసేందుకు ఉపగ్రహ ట్యాగింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రశంసిస్తూ, వన్యప్రాణి సంరక్షణలో ఇది కీలక అడుగని పేర్కొన్నారు. కాజిరంగా ప్రాంతం మంచినీటి తాబేళ్ల సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

