Saturday, 11 July 2026
  • Home  
  • బాలిక హత్య కేసు నిందితుడి అంత్యక్రియలు నిర్వహించిన బెంగాల్ ప్రభుత్వం
- Featured

బాలిక హత్య కేసు నిందితుడి అంత్యక్రియలు నిర్వహించిన బెంగాల్ ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడు ప్రభాస్ మండల్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన అనంతరం, అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో స్థానిక యంత్రాంగమే అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తును రాష్ట్ర సీఐడీకి అప్పగించారు. ఘటనకు ముందు నిందితుడు పోలీసుల తుపాకీ లాక్కొని కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. బాలిక అదృశ్యమైన అనంతరం ఆమె మృతదేహం చెరువులో లభించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడు ప్రభాస్ మండల్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన అనంతరం, అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో స్థానిక యంత్రాంగమే అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తును రాష్ట్ర సీఐడీకి అప్పగించారు. ఘటనకు ముందు నిందితుడు పోలీసుల తుపాకీ లాక్కొని కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు. బాలిక అదృశ్యమైన అనంతరం ఆమె మృతదేహం చెరువులో లభించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.