పున్నమి ప్రతినిధి ఆగస్టు పదమూడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో మహిళపై వీధి కుక్క దాడి చేసిన ఘటన బండ లింగంపల్లి గ్రామానికి చెందిన శివగాని లక్ష్మి ఏఎన్ఎం గా పనిచేస్తుంది ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేయడంతో కాలికి గాయమైంది గ్రామంలో రోజురోజుకు వీధి కుక్కల బెడద ఎక్కువైందని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు



