Thursday, 30 July 2026
  • Home  
  • ప్రమాదకరంగా మారిన నవాబుపేట ప్రధాన కాలువ.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి.
- జనగాం

ప్రమాదకరంగా మారిన నవాబుపేట ప్రధాన కాలువ.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి.

జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాలువ ప్రమాదకరంగా మారింది. కాలువ గోడలు దెబ్బతినడంతో పాటు సిమెంట్ నిర్మాణం పలు చోట్ల కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ ద్వారా సాగునీరు అందే వందల ఎకరాల పంటలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలపై గతంలో కూడా స్థానికంగా పలుమార్లు డిమాండ్లు వినిపించాయి.

జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాలువ ప్రమాదకరంగా మారింది. కాలువ గోడలు దెబ్బతినడంతో పాటు సిమెంట్ నిర్మాణం పలు చోట్ల కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ ద్వారా సాగునీరు అందే వందల ఎకరాల పంటలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలపై గతంలో కూడా స్థానికంగా పలుమార్లు డిమాండ్లు వినిపించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.