పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తం వార్డుల్లో దాదాపు సగం స్థానాలను గెలుచుకుని ఆప్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దీనిని ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొనగా, ప్రతిపక్షాలు ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తాయి.


