Wednesday, 1 July 2026
  • Home  
  • నేటి నుంచి ఖమ్మంలో ఆటో మినిమమ్ ఛార్జీ రూ.30
- ఖమ్మం

నేటి నుంచి ఖమ్మంలో ఆటో మినిమమ్ ఛార్జీ రూ.30

ఖమ్మం, జూలై (పువ్వాడ నాగేంద్ర కుమార్ – పున్నమి జిల్లా రిపోర్టర్): ఖమ్మం నగరంలో నేటి నుంచి లోకల్ ఆటో సర్వీసుల మినిమమ్ ఛార్జీని రూ.30గా అమలు చేస్తున్నారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, విడిభాగాల ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. ఇకపై నగర పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు కనీసం రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుపై ప్రయాణికులకు ముందస్తు అవగాహన కల్పించాలని ఆటో యూనియన్లు కోరాయి. కొత్త మినిమమ్ ఛార్జీల అమలు నేటి నుంచే ప్రారంభమైనట్లు డ్రైవర్లు వెల్లడించారు

ఖమ్మం, జూలై
(పువ్వాడ నాగేంద్ర కుమార్ – పున్నమి జిల్లా రిపోర్టర్):

ఖమ్మం నగరంలో నేటి నుంచి లోకల్ ఆటో సర్వీసుల మినిమమ్ ఛార్జీని రూ.30గా అమలు చేస్తున్నారు. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, విడిభాగాల ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు. ఇకపై నగర పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు కనీసం రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుపై ప్రయాణికులకు ముందస్తు అవగాహన కల్పించాలని ఆటో యూనియన్లు కోరాయి. కొత్త మినిమమ్ ఛార్జీల అమలు నేటి నుంచే ప్రారంభమైనట్లు డ్రైవర్లు వెల్లడించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.