Saturday, 6 June 2026
  • Home  
  • నెల్లూరు : ఓటుపై అలసత్వం వద్దు.. వైఎస్సార్సీపీ శ్రేణులకు చెంచు రెడ్డి పిలుపు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు : ఓటుపై అలసత్వం వద్దు.. వైఎస్సార్సీపీ శ్రేణులకు చెంచు రెడ్డి పిలుపు!

ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ చెంచు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఇంచార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సూచనలతో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఈ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. బూత్ కన్వీనర్లు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల వివరాలను పక్కాగా పరిశీలించాలని పిలుపునిచ్చారు.

ఉదయగిరి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ చెంచు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఇంచార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సూచనలతో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఈ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. బూత్ కన్వీనర్లు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల వివరాలను పక్కాగా పరిశీలించాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.