Saturday, 18 July 2026
  • Home  
  • డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని. ర్యాలీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని. ర్యాలీ

కో-లోకేటెడ్ పి.హెచ్.సి పి.గన్నవరం ఏరియా రాజులపాలెంలో డి.యం.ఓ & రాజోలు ఎస్.యూ.ఓ ఆదినారాయణ ఆదేశాల మేరకు డెంగ్యూ మాసోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు . ప్రజలకు డెంగ్యూ కోసం అవగాహన కల్పించారు మరియు పరిసరములను పరిశ్రమంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా చూసుకొని జ్వరము జగ్గు జలుబు వస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తెలియజేయాలని యం.పి.హెచ్.ఓ. శ్రీనివాస రెడ్డి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ యం.శామ్యూల్ రాజు, ఎన్.వి.రమణమూర్తి, వి.రామచంద్రరావు,వై.రాజ్ కుమార్,యం.విజయ ప్రసన్న, సిహెచ్.ఆదిలక్ష్మి.ఏ.ఎన్.ఎం , షేక్.షాహిన్.ఎమ్.ఎల్.హెచ్.పి) ఆశాలు పాల్గొన్నారు.

కో-లోకేటెడ్ పి.హెచ్.సి పి.గన్నవరం ఏరియా రాజులపాలెంలో డి.యం.ఓ & రాజోలు ఎస్.యూ.ఓ ఆదినారాయణ ఆదేశాల మేరకు డెంగ్యూ మాసోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు . ప్రజలకు డెంగ్యూ కోసం అవగాహన కల్పించారు మరియు పరిసరములను పరిశ్రమంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా చూసుకొని జ్వరము జగ్గు జలుబు వస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తెలియజేయాలని యం.పి.హెచ్.ఓ. శ్రీనివాస రెడ్డి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ యం.శామ్యూల్ రాజు, ఎన్.వి.రమణమూర్తి, వి.రామచంద్రరావు,వై.రాజ్ కుమార్,యం.విజయ ప్రసన్న, సిహెచ్.ఆదిలక్ష్మి.ఏ.ఎన్.ఎం , షేక్.షాహిన్.ఎమ్.ఎల్.హెచ్.పి) ఆశాలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.