ఖమ్మం ఏప్రిల్
(పున్నమి జిల్లా ఇంచార్జి
పువ్వాడ నాగేంద్రకుమార్ )
డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భాగంగా ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులుధనియాకులవెంకటనారాయణ ఆధ్వర్యంలో మేకలనాగేందర్ సమక్షంలో ఖమ్మం 58వ డివిజన్లో అంబేద్కర్ గారి విగ్రహాలని శుభ్రం చేసి దీపాలంకరణ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరికోటీశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రుద్ర గాని మాధవ్, దాసరి వీరభద్రం, వేముల వెంకట్, మందడప్పు సుబ్బారావు, నక్క రవి గౌడ్, సురేష్ గౌడ్, జిల్లెల్ల నాగరాజు, శ్రీకృష్ణ, మాల మహానాడు సంఘం నాయకులు సురేష్ గౌడ్ పాల్గొన్నారు



