పున్నమి సెప్టెంబర్ 09 ప్రతినిధి దూపం అంజనేయులు: రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్: బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి జన్మదిన వేడుకలు బుధవారం సైనిక్పురి లోని బీసీ కుల సంఘాల కేంద్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, వేములవాడ మదన్మోహన్, సుంకోజు, బాచుపల్లి రమేష్, తాటికొండ శ్రీరాములు, కృష్ణమాచారి,నాగరం భాస్కరాచారి, అశోక్ చారి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరై గణేష్ చారి కి బర్తడే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వాదం నినాదం గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్లడంలో గణేష్ చారి ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. జనాభా దామాషా ప్రకారం వాటా, రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని చివరికి బీసీ వాదమే ఎజెండాగా దేశవ్యాప్తంగా మారిందని తెలిపారు. దేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మన్ననలు పొందారని, అలానే ఇద్దరు ప్రధానమంత్రులు, రాష్ట్రంలో పదిమంది ముఖ్యమంత్రులతో అనేక సమస్యలపై మాట్లాడిన అనుభవం ఉందన్నారు. గణేష్ చారి సేవలు బీసీ వర్గాలకు విశ్వకర్మలకు చాలా అవసరమని ఇక ముందు కూడా సామాజిక ఆర్థిక రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతకుముందు బర్త్డే సందర్భంగా కేంద్ర కార్యాలయం వద్ద జిహెచ్ఎంసి కార్మికులకు గణేష్ చారి బట్టలు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి, రమేష్, సుంకోదు రమేష్ చారి, మేడం శంకరాచారి, నరసింహ చారి, అశోక్, బ్రహ్మం, నరసింహ చారి, పడకండి శంకరాచార్య, బిక్షపతి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కుందారం గణేష్ చారి జన్మదిన వేడుకలు. హాజరైన ప్రముఖులు.
పున్నమి సెప్టెంబర్ 09 ప్రతినిధి దూపం అంజనేయులు: రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్: బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి జన్మదిన వేడుకలు బుధవారం సైనిక్పురి లోని బీసీ కుల సంఘాల కేంద్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, వేములవాడ మదన్మోహన్, సుంకోజు, బాచుపల్లి రమేష్, తాటికొండ శ్రీరాములు, కృష్ణమాచారి,నాగరం భాస్కరాచారి, అశోక్ చారి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరై గణేష్ చారి కి బర్తడే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వాదం నినాదం గల్లీ నుండి ఢిల్లీ దాకా తీసుకెళ్లడంలో గణేష్ చారి ముఖ్యపాత్ర పోషించారని కొనియాడారు. జనాభా దామాషా ప్రకారం వాటా, రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని చివరికి బీసీ వాదమే ఎజెండాగా దేశవ్యాప్తంగా మారిందని తెలిపారు. దేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మన్ననలు పొందారని, అలానే ఇద్దరు ప్రధానమంత్రులు, రాష్ట్రంలో పదిమంది ముఖ్యమంత్రులతో అనేక సమస్యలపై మాట్లాడిన అనుభవం ఉందన్నారు. గణేష్ చారి సేవలు బీసీ వర్గాలకు విశ్వకర్మలకు చాలా అవసరమని ఇక ముందు కూడా సామాజిక ఆర్థిక రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతకుముందు బర్త్డే సందర్భంగా కేంద్ర కార్యాలయం వద్ద జిహెచ్ఎంసి కార్మికులకు గణేష్ చారి బట్టలు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ చారి, రమేష్, సుంకోదు రమేష్ చారి, మేడం శంకరాచారి, నరసింహ చారి, అశోక్, బ్రహ్మం, నరసింహ చారి, పడకండి శంకరాచార్య, బిక్షపతి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

