Saturday, 16 May 2026
  • Home  
  • గాజువాకలో రాజభోగం హోటల్ పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం
- విశాఖపట్నం

గాజువాకలో రాజభోగం హోటల్ పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం గాజువాక ( పున్నమి ప్రతినిధి): గాజువాక రాజీవ్‌నగర్ సమీపంలోని రాజభోగం హోటల్ టిఫిన్ సెక్షన్‌గా నిర్మించిన పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దీపావళి పండుగ సందర్భంగా ఎవరో వెలిగించిన తరజువ్వ గుడిసె పైకప్పుపై పడటంతో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరగలేదు. అయితే గుడిసె పైకప్పు పూర్తిగా దగ్ధమైపోయింది.

విశాఖపట్నం గాజువాక ( పున్నమి ప్రతినిధి):
గాజువాక రాజీవ్‌నగర్ సమీపంలోని రాజభోగం హోటల్ టిఫిన్ సెక్షన్‌గా నిర్మించిన పూరి గుడిసెలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

దీపావళి పండుగ సందర్భంగా ఎవరో వెలిగించిన తరజువ్వ గుడిసె పైకప్పుపై పడటంతో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరగలేదు. అయితే గుడిసె పైకప్పు పూర్తిగా దగ్ధమైపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.